రమదాన్: 418 ఐటమ్స్ ధరల తగ్గింపు
- May 21, 2017
418 కన్స్యుమర్ గూడ్స్ ధరల్ని రంజాన్ సందర్భంగా మినిస్ట్రీ తగ్గించింది. నేటి నుంచి అమల్లోకి రానున్న ఈ ధరలు, పవిత్ర రమదాన్ మాసం ముగిసేవరకు అమల్లో ఉంటాయి. ప్రముఖ హైపర్ మార్కెట్స్ సహకారంతో ఈ ధరల తగ్గింపు జరిగింది. ధరల తగ్గింపును అమలు చేయని సూపర్ మార్కెట్స్పై కఠిన చర్యలు ఉంటాయని మినిస్ట్రీ హెచ్చరించింది. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తారు. ప్రజలు కూడా ధరల విషయంలో మినిస్ట్రీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఫ్లోర్, సుగర్, రైస్, పాస్తా, ఆయిల్, మిల్క్ సహా పలు కమోడిటిస్పై ఈ ధరల తగ్గింపు ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







