యునెస్కో అవార్డ్ పొందిన ఇండియన్ స్కూల్
- May 21, 2017
ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఐఎస్బి), యునెస్కో 2017 అవార్డుని 'బెస్ట్ అకడమిక్ సెక్షన్' కేటగిరీలో, క్లైమేట్ ఛేంజ్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్కిగాను బహ్రెయిన్ నేషనల్ కమిషన్ ఫర్ యునెస్కో ద్వారా గెలచుకుంది. బహ్రెయిన్ ప్రైవేట్ స్కూల్స్ కేటగిరీలో ఐఎస్బి ఈ అవార్డుని దక్కించుకుంది. ఐఎస్బి స్టూడెంట్ విక్రమ్ రాథోడ్, క్లైమేట్ ఛేంజ్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కిగాను పురస్కారాన్ని అందుకున్నాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మజిద్ అల్ నౌమి, యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బకోవా నుంచి ఈ అవార్డ్ అందుకోవడం జరిగింది. పలువురు ప్రముఖులు ఈ ఫంక్షన్కి హాజరయ్యారు.
తాజా వార్తలు
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!









