యునెస్కో అవార్డ్ పొందిన ఇండియన్ స్కూల్
- May 21, 2017
ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఐఎస్బి), యునెస్కో 2017 అవార్డుని 'బెస్ట్ అకడమిక్ సెక్షన్' కేటగిరీలో, క్లైమేట్ ఛేంజ్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్కిగాను బహ్రెయిన్ నేషనల్ కమిషన్ ఫర్ యునెస్కో ద్వారా గెలచుకుంది. బహ్రెయిన్ ప్రైవేట్ స్కూల్స్ కేటగిరీలో ఐఎస్బి ఈ అవార్డుని దక్కించుకుంది. ఐఎస్బి స్టూడెంట్ విక్రమ్ రాథోడ్, క్లైమేట్ ఛేంజ్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కిగాను పురస్కారాన్ని అందుకున్నాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మజిద్ అల్ నౌమి, యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బకోవా నుంచి ఈ అవార్డ్ అందుకోవడం జరిగింది. పలువురు ప్రముఖులు ఈ ఫంక్షన్కి హాజరయ్యారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







