అమెరికాలో ఇట్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన
- May 22, 2017
ఎన్ఆర్ఐలు తెలంగాణ రాష్ట్ర సాధనకు సహకరించినట్లే అభివృద్ధిలోనూ భాగస్వామ్యులు కావాలని ఆ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో రాష్ట్ర ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐలు పుట్టిన గ్రామాల అవసరాల మేరకు కొంతైనా సహకారం అందించాలన్నారు. గ్రామాల్లో పాఠశాలలు, పీహెచ్సీలు, గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలన్నారు. ఖమ్మంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు ఎన్ఆర్ఐలు ముందుకొచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. రెండో తరగతి నగరాల్లో ఐటీ విస్తరణకు ఎన్ఆర్ఐలు చొరన చూపాలని మంత్రి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









