అమెరికాలో ఇట్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన
- May 22, 2017
ఎన్ఆర్ఐలు తెలంగాణ రాష్ట్ర సాధనకు సహకరించినట్లే అభివృద్ధిలోనూ భాగస్వామ్యులు కావాలని ఆ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో రాష్ట్ర ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐలు పుట్టిన గ్రామాల అవసరాల మేరకు కొంతైనా సహకారం అందించాలన్నారు. గ్రామాల్లో పాఠశాలలు, పీహెచ్సీలు, గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలన్నారు. ఖమ్మంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు ఎన్ఆర్ఐలు ముందుకొచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. రెండో తరగతి నగరాల్లో ఐటీ విస్తరణకు ఎన్ఆర్ఐలు చొరన చూపాలని మంత్రి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









