అమెరికాలో ఇట్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన
- May 22, 2017
ఎన్ఆర్ఐలు తెలంగాణ రాష్ట్ర సాధనకు సహకరించినట్లే అభివృద్ధిలోనూ భాగస్వామ్యులు కావాలని ఆ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో రాష్ట్ర ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐలు పుట్టిన గ్రామాల అవసరాల మేరకు కొంతైనా సహకారం అందించాలన్నారు. గ్రామాల్లో పాఠశాలలు, పీహెచ్సీలు, గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలన్నారు. ఖమ్మంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు ఎన్ఆర్ఐలు ముందుకొచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. రెండో తరగతి నగరాల్లో ఐటీ విస్తరణకు ఎన్ఆర్ఐలు చొరన చూపాలని మంత్రి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







