మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు అరుదైన గౌరవం
- May 22, 2017
దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఘనంగా నివాళులర్పించింది. ఆ మహోన్నత వ్యక్తికి అరుదైన సత్కారాన్ని ఇచ్చి తన గౌరవాన్ని రెట్టింపు చేసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తమ శాస్త్రవేత్తలు గుర్తించిన ఓ నూతన జీవికి కలాం పేరు మీదుగా నామకరణం చేసింది. బ్యాక్టీరియా రకానికి చెందిన ఈ జీవి భూమిపై ఎప్పుడూ కనిపించలేదు. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ప్రయోగశాల శాస్త్రవేత్తలు ఐఎస్ఎస్ ఫిల్టర్లపై ఈ నూతన జీవిని తొలిసారిగా గుర్తించారు. ఏరోస్పేస్ రంగంలో కలాం సేవలకు గుర్తింపుగా ఆ బ్యాక్టీరియాకు సొలిబాసిల్లస్ కలామైగా నామకరణం చేసినట్లు జేపీఎల్ సీనియర్ శాస్త్రవేత్త కస్తూరీ వెంకటేశ్వరన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









