అమెరికా డల్లాస్ పర్యటనలో T PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు బట్టివిక్రమార్క
- May 22, 2017
అమెరికా పర్యటనలో ఉన్న T PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు బట్టివిక్రమార్క డల్లాస్ నగరం చేరుకున్నారు. ఈ సందర్బంగా ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్ట్రర్ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క తెలంగాణాను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టిఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. మల్లు బట్టి విక్రమార్క డల్లాస్ కు రావడం చాలా సంతోషంగా ఉందని ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణా చాప్టర్ సభ్యులు సంతోషం వ్యక్తంచేశారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









