మే 25 లోపు రమదాన్ ముందస్తు వేతనం
- May 22, 2017
దుబాయ్ రూలర్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, రమదాన్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తుగా వేతనాలు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులు, అలాగే ఎమిరేటీలకు అందే సోషల్ బెనిఫిట్స్, రిటైరీలకు మే 25 లోగా చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పవిత్ర రమదాన్ మాసం సందర్బంగా ఆయా కుటుంబాల్లో ఆనందం నింపేందుకోసం ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







