మే 25 లోపు రమదాన్ ముందస్తు వేతనం
- May 22, 2017
దుబాయ్ రూలర్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, రమదాన్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తుగా వేతనాలు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులు, అలాగే ఎమిరేటీలకు అందే సోషల్ బెనిఫిట్స్, రిటైరీలకు మే 25 లోగా చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పవిత్ర రమదాన్ మాసం సందర్బంగా ఆయా కుటుంబాల్లో ఆనందం నింపేందుకోసం ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









