మే 25 లోపు రమదాన్ ముందస్తు వేతనం
- May 22, 2017
దుబాయ్ రూలర్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, రమదాన్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తుగా వేతనాలు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులు, అలాగే ఎమిరేటీలకు అందే సోషల్ బెనిఫిట్స్, రిటైరీలకు మే 25 లోగా చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పవిత్ర రమదాన్ మాసం సందర్బంగా ఆయా కుటుంబాల్లో ఆనందం నింపేందుకోసం ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన









