మొత్తం మీద దిగి వచ్చిన పసిడి ధర
- May 23, 2017
గత కొంత కాలంగా పెరుగుతూ పోయిన బంగారం ధర నెమ్మదిగా దిగి వస్తోంది. మంగళవారం 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.235 తగ్గి రూ.29వేలకు దిగువకు చేరింది. అంతర్జాతీయంగా బలహీన పరిస్థితులు ఉండటం, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం బంగారం తగ్గుదలకు కారణమని బులియన్ టేడ్రింగ్ వర్గాలు తెలిపారు. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.28,915 పలికింది. ఇటు బంగారం ధర తగ్గుతుంటే వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండి రూ.315 పెరిగి, రూ.39,815కు చేరింది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 0.02శాతం తగ్గి 1,260.10 డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







