మొత్తం మీద దిగి వచ్చిన పసిడి ధర
- May 23, 2017
గత కొంత కాలంగా పెరుగుతూ పోయిన బంగారం ధర నెమ్మదిగా దిగి వస్తోంది. మంగళవారం 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.235 తగ్గి రూ.29వేలకు దిగువకు చేరింది. అంతర్జాతీయంగా బలహీన పరిస్థితులు ఉండటం, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం బంగారం తగ్గుదలకు కారణమని బులియన్ టేడ్రింగ్ వర్గాలు తెలిపారు. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.28,915 పలికింది. ఇటు బంగారం ధర తగ్గుతుంటే వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండి రూ.315 పెరిగి, రూ.39,815కు చేరింది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 0.02శాతం తగ్గి 1,260.10 డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









