మీట్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ ప్రారంభం
- May 23, 2017
మనామా: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా, స్పెషలిస్టుల బృందం మీట్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. మనామా, ముహరాక్ మీట్ సెంట్రల్ మార్కెట్స్లో ఈ బృందం తనిఖీలు నిర్వహిస్తుంది. మనుషులు సేవించడానికి వీలుగా మీట్ ఉందా? లేదా? అనే అంశాలపై ఈ బృందం ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుందని అధికారులు తెలిపారు. హెల్త్ మరియు వర్క్స్, మునిసిపలిటీస్ అండ్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీస్ సంయుక్తంగా ఈ క్యాంపెయిన్ని చేపడుతున్నాయి. అధికారిక స్లాటర్ హౌస్ల ద్వారా మాత్రమే మాంసం కొనుగోలు చేపట్టాలంటూ మాంసం విక్రయదారులకు అధికారులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమాలకు తావివ్వరాదని, తేడాలు గుర్తిస్తే మాత్రం కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









