మీట్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ ప్రారంభం
- May 23, 2017
మనామా: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా, స్పెషలిస్టుల బృందం మీట్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. మనామా, ముహరాక్ మీట్ సెంట్రల్ మార్కెట్స్లో ఈ బృందం తనిఖీలు నిర్వహిస్తుంది. మనుషులు సేవించడానికి వీలుగా మీట్ ఉందా? లేదా? అనే అంశాలపై ఈ బృందం ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుందని అధికారులు తెలిపారు. హెల్త్ మరియు వర్క్స్, మునిసిపలిటీస్ అండ్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీస్ సంయుక్తంగా ఈ క్యాంపెయిన్ని చేపడుతున్నాయి. అధికారిక స్లాటర్ హౌస్ల ద్వారా మాత్రమే మాంసం కొనుగోలు చేపట్టాలంటూ మాంసం విక్రయదారులకు అధికారులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమాలకు తావివ్వరాదని, తేడాలు గుర్తిస్తే మాత్రం కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







