అక్రమంగా వీసాల అమ్మకం: వలసదారుడికి డిపోర్టేషన్
- May 23, 2017
కతర్: ఆసియాకి చెందిన ఓ వ్యక్తి, అక్రమంగా బిజినెస్ వీసాల్ని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న నేరానికి, న్యాయస్థానం అతన్ని దేశం నుంచి బహిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అలాగే, 20,000 ఖతారీ రియాల్స్ జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. బిజినెస్ వీసాల్ని అక్రమంగా విక్రయిస్తూ, ఒక్కో వీసాపై 1,000 ఖతారీ రియాల్స్ కమిషన్ పొందుతున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించడం జరిగింది. ఒక్కో వీసా 20,000 ఖతారీ రియాల్స్కి మొత్తం 20 వీసాల్ని విక్రయించాడు నిందితుడు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులపై ఆరోపణల్ని న్యాయస్థానం తిరస్కరించింది. వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లభించకపోవడంతో ఆ ముగ్గురికీ ఊరట దొరికినట్లయ్యింది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









