గల్ఫ్ లో అష్టకష్టాలు పడుతున్న ఆంధ్ర మహిళ
- May 23, 2017
సౌదీ:ఆంధ్రా మహిళ అక్రమరవాణా ఇండియా నుండి ఖతార్ అక్కడి నుండి సౌదీకి తరలించారు.పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కె.నవరసపురం గ్రామానికి చెందిన జవదాల మార్తమ్మ (39) ఇంటి పనిమనిషిగా పనిచేయడానికి నవంబర్ 2016 లో ఖతార్ వెల్లింది. అక్కడి నుండి సౌదీకి తరలించారు. సౌదీ యజమాని శారీరక, మానసిక హింసలకు గురిచేస్తూ, జీతం కూడా ఇవ్వడం లేదని ఆమె భర్త జవదాల చిట్టిబాబు తెలిపారు. అధిక పనిఒత్తిడి వలన ఆమె అనారోగ్యం పాలైనదని, ఆమెను రక్షించి ఇండియాకు వాపస్ తెప్పించాలని చిట్టిబాబు వేడుకుంటున్నాడు.
--యం.భీం రెడ్డి
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









