గల్ఫ్ లో అష్టకష్టాలు పడుతున్న ఆంధ్ర మహిళ
- May 23, 2017
సౌదీ:ఆంధ్రా మహిళ అక్రమరవాణా ఇండియా నుండి ఖతార్ అక్కడి నుండి సౌదీకి తరలించారు.పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కె.నవరసపురం గ్రామానికి చెందిన జవదాల మార్తమ్మ (39) ఇంటి పనిమనిషిగా పనిచేయడానికి నవంబర్ 2016 లో ఖతార్ వెల్లింది. అక్కడి నుండి సౌదీకి తరలించారు. సౌదీ యజమాని శారీరక, మానసిక హింసలకు గురిచేస్తూ, జీతం కూడా ఇవ్వడం లేదని ఆమె భర్త జవదాల చిట్టిబాబు తెలిపారు. అధిక పనిఒత్తిడి వలన ఆమె అనారోగ్యం పాలైనదని, ఆమెను రక్షించి ఇండియాకు వాపస్ తెప్పించాలని చిట్టిబాబు వేడుకుంటున్నాడు.
--యం.భీం రెడ్డి
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









