గల్ఫ్ లో అష్టకష్టాలు పడుతున్న ఆంధ్ర మహిళ
- May 23, 2017
సౌదీ:ఆంధ్రా మహిళ అక్రమరవాణా ఇండియా నుండి ఖతార్ అక్కడి నుండి సౌదీకి తరలించారు.పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కె.నవరసపురం గ్రామానికి చెందిన జవదాల మార్తమ్మ (39) ఇంటి పనిమనిషిగా పనిచేయడానికి నవంబర్ 2016 లో ఖతార్ వెల్లింది. అక్కడి నుండి సౌదీకి తరలించారు. సౌదీ యజమాని శారీరక, మానసిక హింసలకు గురిచేస్తూ, జీతం కూడా ఇవ్వడం లేదని ఆమె భర్త జవదాల చిట్టిబాబు తెలిపారు. అధిక పనిఒత్తిడి వలన ఆమె అనారోగ్యం పాలైనదని, ఆమెను రక్షించి ఇండియాకు వాపస్ తెప్పించాలని చిట్టిబాబు వేడుకుంటున్నాడు.
--యం.భీం రెడ్డి
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









