గల్ఫ్ లో అష్టకష్టాలు పడుతున్న ఆంధ్ర మహిళ
- May 23, 2017
సౌదీ:ఆంధ్రా మహిళ అక్రమరవాణా ఇండియా నుండి ఖతార్ అక్కడి నుండి సౌదీకి తరలించారు.పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కె.నవరసపురం గ్రామానికి చెందిన జవదాల మార్తమ్మ (39) ఇంటి పనిమనిషిగా పనిచేయడానికి నవంబర్ 2016 లో ఖతార్ వెల్లింది. అక్కడి నుండి సౌదీకి తరలించారు. సౌదీ యజమాని శారీరక, మానసిక హింసలకు గురిచేస్తూ, జీతం కూడా ఇవ్వడం లేదని ఆమె భర్త జవదాల చిట్టిబాబు తెలిపారు. అధిక పనిఒత్తిడి వలన ఆమె అనారోగ్యం పాలైనదని, ఆమెను రక్షించి ఇండియాకు వాపస్ తెప్పించాలని చిట్టిబాబు వేడుకుంటున్నాడు.
--యం.భీం రెడ్డి
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







