26 ప్రైవేట్ స్కూల్స్లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ 'ఫ్రీజ్'
- May 23, 2017
అబుదాబీ స్కూల్స్లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని పెంచే క్రమంలో ఎడిఇసి, 26 స్కూళ్ళల్లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ని ఫ్రీజ్ చేసింది. పూర్ మరియు వెరీ పూర్ కేటగిరీల్లోకి చేరిన సంస్థల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫ్రీజ్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అబుదాబీ, అల్ అయిన్ ప్రాంతం, అల్ దఫ్రా ప్రాంతాలకు సంబంధించి 26 స్కూళ్ళపై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎడిఇసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ క్వాలిటీ ఎష్యూరెన్స్ సెక్టార్ ఇంజనీర్ హమాద్ అల్ దహెరి మాట్లాడుతూ, ఫ్రీజ్ అయిన స్కూళ్ళు తిరిగి, 'శాటిస్ఫ్యాక్టరీ' పెర్ఫామెన్స్ పొందేవరకు రిజిస్ట్రేషన్లకు వీలు కాదని స్పష్టం చేశారు. ఫ్రీజ్ చేయబడిన స్కూల్స్, తమ స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఇర్టికా ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్లో భాగంగా ఎడిఇసి, స్కూల్స్లో డిటెయిల్డ్ ఫీడ్ బ్యాక్ మరియు రిపోర్ట్స్ని తయారు చేసి, స్కూల్ పెర్ఫామెన్స్ని అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









