26 ప్రైవేట్ స్కూల్స్లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ 'ఫ్రీజ్'
- May 23, 2017
అబుదాబీ స్కూల్స్లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని పెంచే క్రమంలో ఎడిఇసి, 26 స్కూళ్ళల్లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ని ఫ్రీజ్ చేసింది. పూర్ మరియు వెరీ పూర్ కేటగిరీల్లోకి చేరిన సంస్థల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫ్రీజ్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అబుదాబీ, అల్ అయిన్ ప్రాంతం, అల్ దఫ్రా ప్రాంతాలకు సంబంధించి 26 స్కూళ్ళపై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎడిఇసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ క్వాలిటీ ఎష్యూరెన్స్ సెక్టార్ ఇంజనీర్ హమాద్ అల్ దహెరి మాట్లాడుతూ, ఫ్రీజ్ అయిన స్కూళ్ళు తిరిగి, 'శాటిస్ఫ్యాక్టరీ' పెర్ఫామెన్స్ పొందేవరకు రిజిస్ట్రేషన్లకు వీలు కాదని స్పష్టం చేశారు. ఫ్రీజ్ చేయబడిన స్కూల్స్, తమ స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఇర్టికా ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్లో భాగంగా ఎడిఇసి, స్కూల్స్లో డిటెయిల్డ్ ఫీడ్ బ్యాక్ మరియు రిపోర్ట్స్ని తయారు చేసి, స్కూల్ పెర్ఫామెన్స్ని అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







