మీట్, ఫిష్ ధరల పెంపుపై కఠిన చర్యలు
- May 23, 2017
కమర్షియల్ కంప్లియన్స్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (సిసిసిపి) - దుబాయ్ ఎకానమీ, డేరా ఫిష్ మార్కెట్లో పర్యటించింది. మార్కెట్లో ధరలపై ఈ సందర్భంగా వివరాలు తెలుసుకున్నారు. ఫిష్ లేదా మీట్ని ఫ్రోజెన్ స్టేట్లో విక్రయించేవారు, ఖచ్చితంగా ధరల పట్టీని అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఈ విభాగంలో ఎలాంటి అక్రమాల్నీ సహించేది లేదని సిసిసిపి డైరెక్టర్ ఆఫ్ కమర్షియల్ కంట్రోల్ అహ్మద్ అవాది హెచ్చరించారు. ఈ తరహా పర్యటనల వల్ల వ్యాపారుల సమస్యలు అర్థం చేసుకోవడానికి వీలవుతుందనీ, అలాగే వినియోగదారుల ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడం సులభతరమవుతుందని అన్నారాయన. నిబంధనలకు విరుద్ధంగా ధరల విషయంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు అల్ అవాది. ధరల పెంపుపై ప్రభుత్వమే తగు నిర్ణయం తీసుకుంటుందని, వ్యాపారుల సూచనల్ని పరిగణనలోకి తీసుకునేందుకు అన్ని మార్గాల్ని పరిశీలిస్తామని చెప్పారాయన.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









