మీట్, ఫిష్ ధరల పెంపుపై కఠిన చర్యలు
- May 23, 2017
కమర్షియల్ కంప్లియన్స్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (సిసిసిపి) - దుబాయ్ ఎకానమీ, డేరా ఫిష్ మార్కెట్లో పర్యటించింది. మార్కెట్లో ధరలపై ఈ సందర్భంగా వివరాలు తెలుసుకున్నారు. ఫిష్ లేదా మీట్ని ఫ్రోజెన్ స్టేట్లో విక్రయించేవారు, ఖచ్చితంగా ధరల పట్టీని అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఈ విభాగంలో ఎలాంటి అక్రమాల్నీ సహించేది లేదని సిసిసిపి డైరెక్టర్ ఆఫ్ కమర్షియల్ కంట్రోల్ అహ్మద్ అవాది హెచ్చరించారు. ఈ తరహా పర్యటనల వల్ల వ్యాపారుల సమస్యలు అర్థం చేసుకోవడానికి వీలవుతుందనీ, అలాగే వినియోగదారుల ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడం సులభతరమవుతుందని అన్నారాయన. నిబంధనలకు విరుద్ధంగా ధరల విషయంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు అల్ అవాది. ధరల పెంపుపై ప్రభుత్వమే తగు నిర్ణయం తీసుకుంటుందని, వ్యాపారుల సూచనల్ని పరిగణనలోకి తీసుకునేందుకు అన్ని మార్గాల్ని పరిశీలిస్తామని చెప్పారాయన.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







