టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో మళ్లీ 2019 అధికారంలోకి బీజేపీనే

- May 24, 2017 , by Maagulf
టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో మళ్లీ 2019 అధికారంలోకి బీజేపీనే

కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పడి మూడేళ్లయిన సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం ఈ మూడేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజల ఆదరణ గతంలో కంటే ఎక్కువైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్, తమిళనాడు, బీహార్, ఢిల్లీ రాష్ట్రాలలో  పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు.  అయితే ఈ సారి ఇక్కడ కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయని సర్వే తేల్చి చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com