టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో మళ్లీ 2019 అధికారంలోకి బీజేపీనే
- May 24, 2017
కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పడి మూడేళ్లయిన సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం ఈ మూడేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజల ఆదరణ గతంలో కంటే ఎక్కువైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్, తమిళనాడు, బీహార్, ఢిల్లీ రాష్ట్రాలలో పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఈ సారి ఇక్కడ కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయని సర్వే తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







