టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో మళ్లీ 2019 అధికారంలోకి బీజేపీనే
- May 24, 2017
కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పడి మూడేళ్లయిన సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం ఈ మూడేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజల ఆదరణ గతంలో కంటే ఎక్కువైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్, తమిళనాడు, బీహార్, ఢిల్లీ రాష్ట్రాలలో పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఈ సారి ఇక్కడ కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయని సర్వే తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









