సెక్యూరిటీ వ్యక్తిపై 7 గురు యువకుల దాడి .... నిందితులకు జైలుశిక్ష
- May 25, 2017
మార్చి నెలలో కార్నిచ్ లో ఒక సెక్యూరిటీ వ్యక్తిపై ఏడుగురు యువకులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ నేరానికి గాను జెడ్డాలోని నేర న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఈ దాడి ఉదంతంను ఒక సౌదీ మహిళ తన మొబైల్ ఫోన్లో ఈ ఘటనను చిత్రీకరించి.పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాబడింది. ఈ దాడికి ప్రధాన ప్రతివాది సిదిఖ్ అల్-రషీడి 18 ఏళ్ల సౌదీ యువకునికి 18 సంవత్సరాల జైలు శిక్ష మరియు 1,800 కొరడా దెబ్బలు విధించారు.ఈ కేసులో రెండవ మరియు మూడవ ముద్దాయిలు నలుగురు ముద్దాయిలకు 16 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.శిక్షా సమయంలో ఒకొక్క నిందితునికి 1600 కొరడాదెబ్బలు విధించాలని తీర్పు వెలువరించారు. నాల్గవ వ్యక్తికి మిగిలిన నిందితులకు ఒక్కొక్కరికి ఐదేళ్లు జైలుశిక్ష విధించారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









