సెక్యూరిటీ వ్యక్తిపై 7 గురు యువకుల దాడి .... నిందితులకు జైలుశిక్ష
- May 25, 2017
మార్చి నెలలో కార్నిచ్ లో ఒక సెక్యూరిటీ వ్యక్తిపై ఏడుగురు యువకులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ నేరానికి గాను జెడ్డాలోని నేర న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఈ దాడి ఉదంతంను ఒక సౌదీ మహిళ తన మొబైల్ ఫోన్లో ఈ ఘటనను చిత్రీకరించి.పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాబడింది. ఈ దాడికి ప్రధాన ప్రతివాది సిదిఖ్ అల్-రషీడి 18 ఏళ్ల సౌదీ యువకునికి 18 సంవత్సరాల జైలు శిక్ష మరియు 1,800 కొరడా దెబ్బలు విధించారు.ఈ కేసులో రెండవ మరియు మూడవ ముద్దాయిలు నలుగురు ముద్దాయిలకు 16 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.శిక్షా సమయంలో ఒకొక్క నిందితునికి 1600 కొరడాదెబ్బలు విధించాలని తీర్పు వెలువరించారు. నాల్గవ వ్యక్తికి మిగిలిన నిందితులకు ఒక్కొక్కరికి ఐదేళ్లు జైలుశిక్ష విధించారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







