ఏపీలోని అన్నిఎయిర్పోర్టుల్లో తెలుగు అనౌన్స్మెంట్లు
- May 25, 2017
ఏపీలోని అన్ని విమానాశ్రయాల్లో ఇకపై తెలుగులో అనౌన్స్మెంట్లు వినపడనున్నాయి. తెలుగులో అనౌన్స్మెంట్స్ ఇచ్చేందుకు కేంద్ర విమానయాన శాఖ అంగీకారం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16 న శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ రాసిన లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక రాష్ట్రంలోని కడప, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో.. హిందీ, ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ప్రకటనలు వినిపించనున్నాయి.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









