రమదాన్ కానుక: యూఏఈ థీమ్ పార్క్ సందర్శన ఉచితం
- May 27, 2017
రమదాన్ సంరద్భంగా యూఏఈలో పలు థీమ్ పార్క్స్ అద్భుతమైన ఆఫర్లను, డిస్కౌంట్లను పొందుపర్చి, పలు ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నాయి. దుబాయ్కి చెందిన ఐఎంజి వరల్డ్స్, దుబాయ్ పార్క్లు మరియు రిసార్ట్లు రెసిడెంట్స్ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అబుదాబీకి చెందిన ఫెర్రారీ వరల్డ్ కూడా అద్భుతమైన ఆఫర్తో సందర్శకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఫెరారీ వరల్డ్ కత్త ఆఫర్ని ప్రకటించింది. రమదాన్ సందర్భంగా గురు, శుక్రవారాల్లో థీమ్ పార్క్లోకి ప్రవేశం ఉచితంగా కల్పిస్తారు. రాత్రి 6 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఉచిత సందర్శన ఉంటుంది. ఆ తర్వాత పెర్రీ వరల్డ్లో 'పే యాజ్ యూ గో' పద్ధతిన పలు రైడ్స్ సందర్శకులకు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా









