రమదాన్ కానుక: యూఏఈ థీమ్ పార్క్ సందర్శన ఉచితం
- May 27, 2017
రమదాన్ సంరద్భంగా యూఏఈలో పలు థీమ్ పార్క్స్ అద్భుతమైన ఆఫర్లను, డిస్కౌంట్లను పొందుపర్చి, పలు ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నాయి. దుబాయ్కి చెందిన ఐఎంజి వరల్డ్స్, దుబాయ్ పార్క్లు మరియు రిసార్ట్లు రెసిడెంట్స్ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అబుదాబీకి చెందిన ఫెర్రారీ వరల్డ్ కూడా అద్భుతమైన ఆఫర్తో సందర్శకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఫెరారీ వరల్డ్ కత్త ఆఫర్ని ప్రకటించింది. రమదాన్ సందర్భంగా గురు, శుక్రవారాల్లో థీమ్ పార్క్లోకి ప్రవేశం ఉచితంగా కల్పిస్తారు. రాత్రి 6 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఉచిత సందర్శన ఉంటుంది. ఆ తర్వాత పెర్రీ వరల్డ్లో 'పే యాజ్ యూ గో' పద్ధతిన పలు రైడ్స్ సందర్శకులకు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!







