రమదాన్ గుడారాలలో వేలాది మంది ఇఫ్తార్ విందు స్వీకరణ
- May 28, 2017
కతర్:దేశవ్యాప్తంగా హ్యూమానిటేరియన్ సర్వీసెస్ (ఆర్ఎఎఫ్) కోసం షేక్ థానీ బిన్ అబ్దుల్లా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన రంజాన్ మొదటి రోజున భారీగా నిర్మించిన గుడారాలలో వేలమంది కార్మికులు ఇఫ్తార్ విందు కోసం గుమిగూడారు.ఇఫ్తార్ భోజనంలో కోడి మాంసం లేదా గొర్రె మాంసం కలిపిన అన్నం, అదేవిధంగా పండ్ల రసాలు, ఖర్జూరాలు, లస్సీ, నీరు ఉన్నాయి. అని రఫ్ ప్రతినిధి ఆసియన్ టౌన్ ది పెనిన్సులాతో మాట్లాడుతూ, ఈ రోజు, మేము ఉపవాసం చేసిన కార్మికులకు 2,500 మందికి ఇఫ్తార్ భోజనం పంపిణీ చేశాము, ఆ గుడారాలలో అంతమందికి ఆతిథ్యం ఇవ్వడానికి మాత్రమే సరిపోతాయనున్నారు ."మేము సిద్ధంగా ఉన్నాము, గుడారం రేపు సాయంత్రం 4 గంటలకే సిద్ధం అవుతుంది. అప్పటినుండి ఆ గుడారం తెరిచి ఉంటుంది, దీని వలన కార్మికులు సౌకర్యవంతమైన వాతావరణంలో తమ ఆహారాన్ని ఆస్వాదించవచ్చని అన్నారాయన. ఆసియా టౌన్ లోని కమ్యూనిటీ రెస్టారెంట్లు ఇబ్దార్ మరియు సుహూర్ భోజనాల ఆకర్షణీయమైన ప్యాకేజీలను అందిస్తున్నాయి. బఫే, గృహ-డెలివరీ మరియు నెలసరి ప్యాకేజీలు వ్యక్తులు మరియు కుటుంబాల కోసం డిస్కౌంట్ ధరల్లో ఉన్నాయి, ఆసియన్ టౌన్లోని గ్రాండ్ మాల్ వెనుక ఆహార కోర్టులో పనిచేసే ఒక డజను భోజనశాలలు ఇఫ్తార్ మరియు సుహూర్ యొక్క సంప్రదాయ వంటకాలు అందిస్తున్నాయి. భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక,నేపాల్, ఫిలిప్పీన్స్లలోని ఇతర కమ్యూనిటీ సభ్యులు.ఒక పాకిస్తాని రెస్టారెంట్ ఒక వ్యక్తికి ఇఫ్దర్ కు 59 కతర్ రియాళ్ళు ధరతో ఆదివారం నుంచి బుధవారం వరకు బఫే అందిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్







