బిహార్ రాష్ట్రంలో23కి చేరిన 'పిడుగు' మృతులు
- May 28, 2017
బిహార్లో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన పిడుగుపాటుకు మృతిచెందిన వారి సంఖ్య 23కి చేరింది. భారీ వర్షాలకు తోడు పిడుగులు పడటంతో ప్రజలు మృత్యువాత పడ్డారు. తూర్పు, పశ్చిమ చంపారన్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నారు. భారీ వర్షాల కారణంగా గోడలు కూలి ఐదుగురు మృత్యువాత పడ్డారు. పలుచోట్ల భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి.
తాజా వార్తలు
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!









