బిహార్‌ రాష్ట్రంలో23కి చేరిన 'పిడుగు' మృతులు

- May 28, 2017 , by Maagulf
బిహార్‌ రాష్ట్రంలో23కి చేరిన 'పిడుగు' మృతులు

బిహార్‌లో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన పిడుగుపాటుకు మృతిచెందిన వారి సంఖ్య 23కి చేరింది. భారీ వర్షాలకు తోడు పిడుగులు పడటంతో ప్రజలు మృత్యువాత పడ్డారు. తూర్పు, పశ్చిమ చంపారన్‌ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నారు. భారీ వర్షాల కారణంగా గోడలు కూలి ఐదుగురు మృత్యువాత పడ్డారు. పలుచోట్ల భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com