బిహార్ రాష్ట్రంలో23కి చేరిన 'పిడుగు' మృతులు
- May 28, 2017
బిహార్లో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన పిడుగుపాటుకు మృతిచెందిన వారి సంఖ్య 23కి చేరింది. భారీ వర్షాలకు తోడు పిడుగులు పడటంతో ప్రజలు మృత్యువాత పడ్డారు. తూర్పు, పశ్చిమ చంపారన్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నారు. భారీ వర్షాల కారణంగా గోడలు కూలి ఐదుగురు మృత్యువాత పడ్డారు. పలుచోట్ల భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







