తనిఖీ ప్రచారం ప్రారంభించిన ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ
- May 31, 2017
స్థానిక రిటైల్ మార్కెట్లో కఠినమైన నియంత్రణను చేపట్టడానికి దేశంలోని వివిధ ప్రదేశాలలో పండ్లు మరియు కూరగాయల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ ప్రచారాలను ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ (ఎం ఇ సి) నిర్వహించింది. ఈ ప్రచారం ధరల పట్టికలు (ట్యాగ్లు) మరియు ఉత్పత్తుల ప్రదర్శనపై సరైన సమాచార లేబుళ్ళను అతికించనందున నాలుగు ఉల్లంఘన కేసులను జారీ చేసింది, ఇది వినియోగదారుల రక్షణపై 2008 నాటికి 8 వ చట్టానికి సంబంధించి 7 అధికరణను ఉల్లంఘించినాట్లు పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనకు 6000 కతర్ రియాల్స్ జరిమానాతో పాటు ఉల్లంఘన శాఖలు ఉల్లంఘన నివేదికలను జారీ చేశాయి. ఇంతలో, ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ వినియోగదారుల హక్కులను రక్షించ డానికి సంబంధిత చట్టాలు మరియు నిబంధనలను అమలు చేయడానికి తనిఖీ ప్రచారాలను పలుచోట్ల కొనసాగించాలని ఉద్ఘాటించింది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









