తనిఖీ ప్రచారం ప్రారంభించిన ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ
- May 31, 2017
స్థానిక రిటైల్ మార్కెట్లో కఠినమైన నియంత్రణను చేపట్టడానికి దేశంలోని వివిధ ప్రదేశాలలో పండ్లు మరియు కూరగాయల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ ప్రచారాలను ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ (ఎం ఇ సి) నిర్వహించింది. ఈ ప్రచారం ధరల పట్టికలు (ట్యాగ్లు) మరియు ఉత్పత్తుల ప్రదర్శనపై సరైన సమాచార లేబుళ్ళను అతికించనందున నాలుగు ఉల్లంఘన కేసులను జారీ చేసింది, ఇది వినియోగదారుల రక్షణపై 2008 నాటికి 8 వ చట్టానికి సంబంధించి 7 అధికరణను ఉల్లంఘించినాట్లు పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనకు 6000 కతర్ రియాల్స్ జరిమానాతో పాటు ఉల్లంఘన శాఖలు ఉల్లంఘన నివేదికలను జారీ చేశాయి. ఇంతలో, ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ వినియోగదారుల హక్కులను రక్షించ డానికి సంబంధిత చట్టాలు మరియు నిబంధనలను అమలు చేయడానికి తనిఖీ ప్రచారాలను పలుచోట్ల కొనసాగించాలని ఉద్ఘాటించింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







