రియాద్ లోని పాఠశాలలో కాల్పులు, ఇద్దరి మృతి
- May 31, 2017
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్లో కాల్పులు కలకం సృష్టించాయి. ఓ ప్రైవేటు పాఠశాల పరిపాలన భవనంలో జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడినట్టు కింగ్డమ్ పాఠశాల సీఈవో వెల్లడించారు. కాల్పులు జరిగిన సమయంలో పాఠశాలలో విద్యార్థులు లేరు. రంజాన్ మాసం సందర్భంగా వారం రోజులపాటు సెలవులు ప్రకటించడంతో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల సీఈవో కథనం ప్రకారం.. అరబ్కు చెందిన ఓ ఉద్యోగి అసంతృప్తితో కాల్పులు జరిపాడని తెలిపారు. గత నాలుగేళ్ల క్రితం అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పాఠశాల నుంచి సస్పెండ్ చేసినట్టు వివరించారు. ఈ ఘటనలో మృతులు పాలస్తీనా, సౌదీకి చెందిన పౌరులుగా గుర్తించినట్టు చెప్పారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









