రియాద్ లోని పాఠశాలలో కాల్పులు, ఇద్దరి మృతి
- May 31, 2017
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్లో కాల్పులు కలకం సృష్టించాయి. ఓ ప్రైవేటు పాఠశాల పరిపాలన భవనంలో జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడినట్టు కింగ్డమ్ పాఠశాల సీఈవో వెల్లడించారు. కాల్పులు జరిగిన సమయంలో పాఠశాలలో విద్యార్థులు లేరు. రంజాన్ మాసం సందర్భంగా వారం రోజులపాటు సెలవులు ప్రకటించడంతో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల సీఈవో కథనం ప్రకారం.. అరబ్కు చెందిన ఓ ఉద్యోగి అసంతృప్తితో కాల్పులు జరిపాడని తెలిపారు. గత నాలుగేళ్ల క్రితం అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పాఠశాల నుంచి సస్పెండ్ చేసినట్టు వివరించారు. ఈ ఘటనలో మృతులు పాలస్తీనా, సౌదీకి చెందిన పౌరులుగా గుర్తించినట్టు చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







