నిన్నటి నుండి మూడు గంటల పాటు మధ్యాహ్న విరామం
- June 02, 2017
మండే ఎండలలో శ్రమజీవులు ఇది ఓ చల్లని వార్త ..నిర్మాణాలు జరిగే ప్రాంతాలలో మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో కార్మికులకు మధ్యాహ్నం పూట మూడు గంటల పాటు విరామం అమలు జరగనుంది. గురువారం ( నిన్నటి ) నుండి ఇది అమలులోకి వచ్చినట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. జూన్ నెల మొదలుకొని ఆగస్టు వరకు ఈ విరామం మూడు నెలల పటు మధ్యాహ్నం 12 :30 గంటల నుండి సాయంత్రం 3.30 గంటల వరకు వరకు ఈ విరామం కొనసాగుతుంది. ఈ విరామం ద్వారా కార్మికులకు వృత్తిపరమైన ఆరోగ్య ప్రమాదాలను నివారించడం మరియు వేడి కారణంగా శారీరక అలసట, వడదెబ్బ మరియు కండరాల తిమ్మిరి వంటి పలు రోగాల నుండి కార్మికులను కాపాడేందుకు ఈ మధ్యాహ్నం మూడుగంటల విరామం మంత్రిత్వ శాఖ చేత అమలు చేయబడుతుంది.అధిక ఉష్ణోగ్రతకు గురయ్యే ప్రమాదాలను తగ్గించేందుకు భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని కార్మికుల అందరికి మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ









