నిన్నటి నుండి మూడు గంటల పాటు మధ్యాహ్న విరామం
- June 02, 2017
మండే ఎండలలో శ్రమజీవులు ఇది ఓ చల్లని వార్త ..నిర్మాణాలు జరిగే ప్రాంతాలలో మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో కార్మికులకు మధ్యాహ్నం పూట మూడు గంటల పాటు విరామం అమలు జరగనుంది. గురువారం ( నిన్నటి ) నుండి ఇది అమలులోకి వచ్చినట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. జూన్ నెల మొదలుకొని ఆగస్టు వరకు ఈ విరామం మూడు నెలల పటు మధ్యాహ్నం 12 :30 గంటల నుండి సాయంత్రం 3.30 గంటల వరకు వరకు ఈ విరామం కొనసాగుతుంది. ఈ విరామం ద్వారా కార్మికులకు వృత్తిపరమైన ఆరోగ్య ప్రమాదాలను నివారించడం మరియు వేడి కారణంగా శారీరక అలసట, వడదెబ్బ మరియు కండరాల తిమ్మిరి వంటి పలు రోగాల నుండి కార్మికులను కాపాడేందుకు ఈ మధ్యాహ్నం మూడుగంటల విరామం మంత్రిత్వ శాఖ చేత అమలు చేయబడుతుంది.అధిక ఉష్ణోగ్రతకు గురయ్యే ప్రమాదాలను తగ్గించేందుకు భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని కార్మికుల అందరికి మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









