భారత్ సరిహద్దుల్లో మళ్లీ కాల్పులు
- June 02, 2017
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. శనివారం ఉదయం నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే పూంచ్ సెక్టార్లో జరిపిన కాల్పుల్లో ఒక పౌరుడు గాయపడ్డాడు. చిన్న ఆయుధాలు, ఆటోమేటిక్ తుపాకులు, 82 ఎంఎం, 120 ఎంఎం మోర్టార్ షెల్స్ ఉపయోగించి దాడులు చేస్తోంది. వీటికి భారత్ సైన్యంగా గట్టిగా సమాధానమిస్తోంది. గురువారం ఉదయం కూడా పాక్ దాడుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







