ఫ్రాన్స్ లో కొనసాగుతోన్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన
- June 03, 2017
ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు దేశాల పర్యటన చివరి అంకానికి చేరుకుంది.. ప్రస్తుతం ఫ్రాన్స్ లో మోడీ పర్యటన కొనసాగుతోంది. ఉదయం పారిస్ చేరుకున్న ప్రధాని.. ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుల్ మాక్రాన్ తో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఉగ్రవాదంతోపాటు, ఎన్ఎస్జీలో సభ్యత్వం, వాతావరణ మార్పుల అంశంపై ఇద్దరి మధ్యా చర్చలు జరిగే అవకాశాలున్నాయి. ఫ్రాన్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకోనున్నట్లు మోడీ చెప్పారు.
తాజా వార్తలు
- చైనా ప్రీమియర్ లీ చియాంగ్తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ కీలక భేటీ
- ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం!
- రాజస్థాన్ పై హైదరాబాద్ విజయం
- గమ్యస్థానానికి సురక్షితంగా చేరుదాం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!









