ఫ్రాన్స్ లో కొనసాగుతోన్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన
- June 03, 2017
ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు దేశాల పర్యటన చివరి అంకానికి చేరుకుంది.. ప్రస్తుతం ఫ్రాన్స్ లో మోడీ పర్యటన కొనసాగుతోంది. ఉదయం పారిస్ చేరుకున్న ప్రధాని.. ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుల్ మాక్రాన్ తో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఉగ్రవాదంతోపాటు, ఎన్ఎస్జీలో సభ్యత్వం, వాతావరణ మార్పుల అంశంపై ఇద్దరి మధ్యా చర్చలు జరిగే అవకాశాలున్నాయి. ఫ్రాన్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకోనున్నట్లు మోడీ చెప్పారు.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









