పాకిస్తాన్ పై భారత్ అద్భుత విజయం...
- June 04, 2017
బర్మింగ్హామ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్కు అదిరే ఆరంభం. ఐసీసీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై మరో అద్భుత విజయం. ఎడ్జ్బాస్టన్లో టీమిండియా దుమ్మురేపింది. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్లో తిరుగులేని ప్రదర్శన చేసింది. దాయాది దేశంపై 124 పరుగుల తేడాతో తిరుగులేని విజయం సొంతం చేసుకొంది. అంతకు ముందు కోహ్లీసేన 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. వర్షం కురవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 41 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో పాక్ 33.4 ఓవర్లకు 164 పరుగులకే ఆలౌట్ అయింది.
తాజా వార్తలు
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!









