పాకిస్తాన్ పై భారత్ అద్భుత విజయం...
- June 04, 2017
బర్మింగ్హామ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్కు అదిరే ఆరంభం. ఐసీసీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై మరో అద్భుత విజయం. ఎడ్జ్బాస్టన్లో టీమిండియా దుమ్మురేపింది. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్లో తిరుగులేని ప్రదర్శన చేసింది. దాయాది దేశంపై 124 పరుగుల తేడాతో తిరుగులేని విజయం సొంతం చేసుకొంది. అంతకు ముందు కోహ్లీసేన 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. వర్షం కురవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 41 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో పాక్ 33.4 ఓవర్లకు 164 పరుగులకే ఆలౌట్ అయింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







