'ఎస్.టి.ఎస్' ఆధ్వర్యంలో రక్త దానం

- June 06, 2017 , by Maagulf

సింగపూర్: సామాజిక సేవ కార్యక్రమాలలో భాగంగా సింగపూర్ తెలుగు సమాజం వారు రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్త దాన శిభిరం నిర్వహించారు.ఎస్.టి.ఎస్ ఈ రక్తదాన శిభిరాన్ని చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తోంది.

స్థానికంగా ఉన్న తెలుగు వారు ఈ కార్యక్రమానికి వచ్చి స్వచ్చందంగా రక్త దానం చేశారు.చల్లా శ్రీప్రదాయ ఆధ్వర్యంలో సభ్యులు సుధాకర్, రత్న కుమార్, సత్య సూరిశెట్టి రాజశేఖర్,రామరాజు,నగేష్,రేణుక,నాగకిషోర్,శ్రీవిద్య తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.రక్త దానం ఏర్పాటు చేసిన వారికి,సంస్థ సభ్యులకు ఎస్.టి.ఎస్ రంగా రవి కృతజ్ఞలు తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com