త్వరలో విడుదల కాబోతున్న జాలర్లు
- June 07, 2017
మనామ : అంతులేని సముద్రంలో దారి తప్పిపోయిన పలువురు జాలర్లను కిష్ ద్వీపంలో ఇరాన్ అధికారులు నిర్బంధించిన వారిని మంగళవారం విడుదల చేశారు. ఇంటర్నేషనల్ ఫిషర్మెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిన్ ఆంటోనీ తెలిపిన వివరాల ప్రకారం. జగన్ , జెనీష్, జోస్ ప్రిన్స్, అరోకియా జాన్ యూసఫ్ , జేసుడియాన్ అరోకియా ఎబెస్ బోర్గియో, బాస్కాలిస్, ఆంథోనీ పిచాయి, ఆంటోనీ సోసై, ఆంటోనీ ప్రమోద్, బోర్జియో ఫ్రాన్సిస్, విక్టర్, విజువాసుమ్, అరోకి విర్వ్క్, అరుణ్ ప్రజీదాన్, సాజన్ , సావియో, విలియం ప్రభాూ, జోసెఫ్ బెస్కి, డొమినిక్ సావియో, నిశాంత్, మెరీన్ కుమార్, రాజ్ తిలక్ మరియు అన్సన్. విడుదల కాబడిన మత్స్యకారులను త్వరలో తమ పడవలలో బహ్రెయిన్ తీరాలకు చేరుస్తామని ఆయన చెప్పారు. "ఇరాన్ అధికారులు వారి వారి పాస్పోర్ట్ లు మరియు ఇతర పత్రాలను తిరిగి ఇచ్చారు" అని జస్టిన్ విడుదల చేశాడు. "జాలర్లకు మద్దతు ఇవ్వడం కోసం ఇరాన్ మరియు బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయాల అధికారులకు ముఖ్యంగా మీడియాకు ధన్యవాదాలు ఆయన తెలిపారు. కిష్ ద్వీపంలో ఆ మత్స్యకారుల నిర్బంధ సమయంలో ఆహారం, మందులు, ఫోన్ రీఛార్జ్ కూపన్లు అందించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







