'గెట్ టు గెదర్' పార్టీలో చిరు సందడి
- June 08, 2017
మరోసారి 80 వ దశకం సౌత్ స్టార్స్ అంత ఒక్కదగ్గరికి చేరుకున్నారు..ప్రతి ఏడాది గెట్టు గెదర్ పార్టీలో కలుసుకునే వీరు ఈ ఏడాది చైనా కలుసుకుని సందడి చేసారు. ప్రతిసారి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో కలుసుకునేవారు ఈ ఏడాది చైనా లో కలిశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్స్ ఖుష్బూ, సుహాసినీ, రాధికా, దర్శకుడు భాగ్యరాజ వంటి వారు సందడి చేసారు.
పర్యాటక ప్రదేశాల్లో ఫోటోలు, సెల్పీలు దిగుతూ మెగా సందడి చేసారు. తాజాగా బీజింగ్ లో మెగాస్టార్ దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైల్వే స్టేషన్ తో పాట, బీజింగ్ నేషనల్ స్టేడియం ముందు మన స్టార్స్ దిగిన ఫోటోలు అభిమానులను తెగ అలరిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో వీరంతా దాసరి సంతాప సభ కు రాబోతున్నారని వినికిడి.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









