'గెట్ టు గెదర్' పార్టీలో చిరు సందడి
- June 08, 2017
మరోసారి 80 వ దశకం సౌత్ స్టార్స్ అంత ఒక్కదగ్గరికి చేరుకున్నారు..ప్రతి ఏడాది గెట్టు గెదర్ పార్టీలో కలుసుకునే వీరు ఈ ఏడాది చైనా కలుసుకుని సందడి చేసారు. ప్రతిసారి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో కలుసుకునేవారు ఈ ఏడాది చైనా లో కలిశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్స్ ఖుష్బూ, సుహాసినీ, రాధికా, దర్శకుడు భాగ్యరాజ వంటి వారు సందడి చేసారు.
పర్యాటక ప్రదేశాల్లో ఫోటోలు, సెల్పీలు దిగుతూ మెగా సందడి చేసారు. తాజాగా బీజింగ్ లో మెగాస్టార్ దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైల్వే స్టేషన్ తో పాట, బీజింగ్ నేషనల్ స్టేడియం ముందు మన స్టార్స్ దిగిన ఫోటోలు అభిమానులను తెగ అలరిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో వీరంతా దాసరి సంతాప సభ కు రాబోతున్నారని వినికిడి.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







