కంపెనీలకు కొత్త ఈ-వీసా వ్యవస్థను ప్రారంభించిన ఆర్ ఓ పి
- June 09, 2017
వీసా విధానాలను క్రమబద్ధీకరించడానికి ఆయా సంస్థలను ఆన్లైన్లో నమోదు చేయడానికి కొత్త ఈ-వీసా వ్యవస్థను ఆర్ ఓ పి ప్రవేశపెట్టి ఆయా కంపెనీలను ఆహ్వానిస్తూ ఆర్ ఓ పి ఒక ప్రకటనలో పేర్కొంది. నూతన వ్యవస్థ విధానం ద్వారా వీసాలను ఉత్తమంగా మరియు వేగంగా దరఖాస్తు చేసుకోవటానికి ఆర్ ఓ పి ధృవీకరించింది. కంపెనీలు ఇకపై నేరుగా వెబ్సైట్ https://evisa.rop.gov.om ద్వారా నమోదు చేసుకోవచ్చు మరియు ఒక గుర్తింపుతో కూడిన అభ్యర్థనను సమర్పించవచ్చు. అధికారిక పత్రాలను సమర్పించడానికి పాస్పోర్ట్ మరియు రెసిడెన్స్ డైరెక్టరేట్ జనరల్ (డి జిపిఆర్) కార్యాలయాలను కూడా సందర్శించి రిజిస్ట్రేషన్ లో అనుమతి పొందవచ్చు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









