కంపెనీలకు కొత్త ఈ-వీసా వ్యవస్థను ప్రారంభించిన ఆర్ ఓ పి

- June 09, 2017 , by Maagulf
కంపెనీలకు కొత్త ఈ-వీసా వ్యవస్థను ప్రారంభించిన ఆర్ ఓ పి

వీసా విధానాలను క్రమబద్ధీకరించడానికి ఆయా సంస్థలను ఆన్లైన్లో నమోదు చేయడానికి  కొత్త ఈ-వీసా వ్యవస్థను ఆర్ ఓ పి ప్రవేశపెట్టి ఆయా కంపెనీలను  ఆహ్వానిస్తూ ఆర్ ఓ పి ఒక ప్రకటనలో పేర్కొంది. నూతన వ్యవస్థ విధానం ద్వారా వీసాలను ఉత్తమంగా మరియు వేగంగా దరఖాస్తు చేసుకోవటానికి ఆర్ ఓ పి ధృవీకరించింది. కంపెనీలు ఇకపై నేరుగా వెబ్సైట్ https://evisa.rop.gov.om ద్వారా నమోదు చేసుకోవచ్చు మరియు ఒక  గుర్తింపుతో కూడిన అభ్యర్థనను సమర్పించవచ్చు. అధికారిక పత్రాలను సమర్పించడానికి పాస్పోర్ట్ మరియు రెసిడెన్స్ డైరెక్టరేట్ జనరల్ (డి జిపిఆర్) కార్యాలయాలను కూడా సందర్శించి రిజిస్ట్రేషన్ లో  అనుమతి పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com