రేపటి నుంచి అమరావతి ఉత్సవాలు ప్రారంభం
- October 12, 2015
మంగళవారం నుంచి అమరావతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ సంకల్పాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఖరారు చేశారు. 13, 14, 15 తేదీలలో మన మట్టి-మన నీరు, పుట్టమట్టి, వాగు వంకల నుంచి జలాల సేకరణ, సర్వమత ప్రార్ధనల మధ్య కలశాల ఊరేగింపు ఉంటుంది. అలాగే 15వ తేదీ రాత్రి మండల కేంద్రాలకు కలశాలు వెళతాయి. ఇక 16, 17 తేదీలలో మండల కేంద్రాలలో కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 18వతేదీన నియోజకవర్గ కేంద్రాల్లో కలశాల ఊరేగింపు ఉంటుంది. 19వ తేదీ కల్లా రాజధాని అమరావతికి కలశాలు చేరతాయి. 20, 21 తేదీలలో అమరావతిలో కలశాలకు పూజ నిర్వహిస్తారు. కాగా... ఆ కార్యక్రమాల పర్యవేక్షణకు నియోజవర్గానికో ఇంచార్జిని నియమించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









