రేపటి నుంచి అమరావతి ఉత్సవాలు ప్రారంభం
- October 12, 2015
మంగళవారం నుంచి అమరావతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ సంకల్పాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఖరారు చేశారు. 13, 14, 15 తేదీలలో మన మట్టి-మన నీరు, పుట్టమట్టి, వాగు వంకల నుంచి జలాల సేకరణ, సర్వమత ప్రార్ధనల మధ్య కలశాల ఊరేగింపు ఉంటుంది. అలాగే 15వ తేదీ రాత్రి మండల కేంద్రాలకు కలశాలు వెళతాయి. ఇక 16, 17 తేదీలలో మండల కేంద్రాలలో కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 18వతేదీన నియోజకవర్గ కేంద్రాల్లో కలశాల ఊరేగింపు ఉంటుంది. 19వ తేదీ కల్లా రాజధాని అమరావతికి కలశాలు చేరతాయి. 20, 21 తేదీలలో అమరావతిలో కలశాలకు పూజ నిర్వహిస్తారు. కాగా... ఆ కార్యక్రమాల పర్యవేక్షణకు నియోజవర్గానికో ఇంచార్జిని నియమించారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









