కాబూల్‌లో షియాల మసీదులో పేలుడు

- June 15, 2017 , by Maagulf
కాబూల్‌లో షియాల మసీదులో పేలుడు

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో షియాలకు చెందిన మసీదులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. పదిమంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలాన్ని ఆఫ్ఘన్ సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com