దుబాయ్ లో లేబర్ క్యాంపులు సందర్శించిన ఏ.పి మంత్రి పితాని
- June 16, 2017
దుబాయ్: ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్యులు (కార్మికుల ఉద్యోగ, శిక్షణ మరియు పరిశ్రమలు) పితాని సత్యనారాయణ జెనీవా లో ఇండియన్ లేబర్ ఆర్గనైజషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొని తిరుగు ప్రయాణంలో దుబాయ్ లో బస చేశారు. ఈ సందర్భంగా దుబాయ్ లో గల వివిధ లేబర్ క్యాంప్స్ ను సందర్శించి కార్మికుల కష్టసుఖాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఇక్కడ లేబర్ క్యాంప్స్ చాలా చక్కగా ఉన్నాయని కొనియాడారు.ఇదే రకంగా అమరావతి లో కూడా పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ పర్యటనలో శ్యామ్ తిరుమలశెట్టి,కేతా పల్లంశెట్టి,శ్రీనివాస రావు జుత్తిగ,గల్లి మైనర్ బాబు,వాసు పొడిపి రెడ్డి, శేఖర్ బొక్క తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు.




తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









