ఫిలింఫేర్ అవార్డ్స్లో లో ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న సరైనోడు
- June 17, 2017
తాజాగా జరిగిన 64వ జియో ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్కి సంబంధించి 2016లో విడుదలైన సరైనోడు సినిమాకుగాను ఉత్తమ నటుడు ( క్రిటిక్స్ ) అవార్డ్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రకాష్ రాజ్ చేతుల మీదుగా ఈ అవార్డు అల్లు అర్జున్ అందుకోవడం జరిగింది.
ఈ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ మాట్లాడుతూ. సరైనోడు చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను వల్లే తనకి ఈ అవార్డ్ దక్కిందని తెలిపాడు. అంతేకాకుండా ఈ అవార్డుని దాసరి నారాయణ రావు గారికి అంకితం ఇస్తున్నానని తెలిపాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ మాట్లాడుతున్న సమయం లో అభిమానులంతా డీజే..డీజే అని అరవడం తో బన్నీ నవ్వుతూ.. సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని సరదాగా ప్రశ్నిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జూన్ 23 న డీజే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా , దిల్ రాజు నిర్మాత.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









