శ్రీదేవి అనిల్కపూర్తో సీక్వెల్కి ప్లాన్
- June 18, 2017
శ్రీదేవి- అనిల్కపూర్ జంటగా వచ్చిన మూవీ 'మిస్టర్ ఇండియా'. 30 ఏళ్ల కిందట వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్లోనే బ్లాక్బస్టర్
హిట్గా నిలిచింది. ఇందులోని ఐ లవ్యూ సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు సీక్వెల్కి ప్లాన్
చేస్తున్నారు. ఇందులోనూ వీళ్లిద్దరే నటించనున్నట్లు బాలీవుడ్ సమాచారం. 'మామ్' సినిమా రిలీజ్ తర్వాత 'మిస్టర్ ఇండియా 2' షూటింగ్ మొదలుకావచ్చని అంటున్నారు. గతంలో శేఖర్ కపూర్ డైరెక్ట్ చేయగా, కొత్త దర్శకుడి ఎంపిక కోసం యూనిట్ సెర్చింగ్ మొదలుపెట్టినట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు









