శ్రీదేవి అనిల్కపూర్తో సీక్వెల్కి ప్లాన్
- June 18, 2017
శ్రీదేవి- అనిల్కపూర్ జంటగా వచ్చిన మూవీ 'మిస్టర్ ఇండియా'. 30 ఏళ్ల కిందట వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్లోనే బ్లాక్బస్టర్
హిట్గా నిలిచింది. ఇందులోని ఐ లవ్యూ సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు సీక్వెల్కి ప్లాన్
చేస్తున్నారు. ఇందులోనూ వీళ్లిద్దరే నటించనున్నట్లు బాలీవుడ్ సమాచారం. 'మామ్' సినిమా రిలీజ్ తర్వాత 'మిస్టర్ ఇండియా 2' షూటింగ్ మొదలుకావచ్చని అంటున్నారు. గతంలో శేఖర్ కపూర్ డైరెక్ట్ చేయగా, కొత్త దర్శకుడి ఎంపిక కోసం యూనిట్ సెర్చింగ్ మొదలుపెట్టినట్టు సమాచారం.
తాజా వార్తలు
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!
- కువైట్ లో హెల్త్ కేర్ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్..!!
- మస్కట్ లో ఒమన్ పెర్ఫ్యూమ్ షో ప్రారంభం..!!
- గల్ఫ్ ఐక్యతకు బహ్రెయిన్ – కువైట్ ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







