ఆఫ్షోర్ ఆయిల్ ఫీల్డ్పై తీవ్రవాదుల దాడి యత్నం భగ్నం
- June 19, 2017
జెడ్డా: సౌదీ రాయల్ నేవీ, అరేబియన్ గల్ఫ్లోని ప్రముఖమైన ఆఫ్షోర్ ఆయిల్ ఫీల్డ్పై తీవ్రవాదులు దాడికి యత్నించగా, దాన్ని తిప్పి కొట్టింది. ఈ ఆపరేషన్లో ఓ బోటుని సౌదీ నేవీ స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న బోటులో పెద్దయెత్తున ఆయుధాలు లభ్యమయ్యాయి. అయితే దాడికి ఏ గ్రూపు యత్నించిందన్న విషయాల్ని సౌదీ నేవీ వర్గాలు వెల్లడించలేదు. ఇంకో వైపున ఇరానియన్ మీడియా, సౌదీ బోర్డర్ గార్డ్స్ రెండు బోట్లపై కాల్పులు జరిపారనీ, ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పేర్కొంది. రెండు బోట్లు మునిగిపోయినట్లు ఇరానియన్ మీడియా ప్రస్తావించింది. ఇందులోంచి మృతుడి కుమారుడు బయటపడినట్లు ఇరానియన్ మీడియా చెబుతుంది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









