జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరా-మంత్రి కేటీఆర్
- June 20, 2017
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ప్రభుత్వ పథకాలైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో పాటు బీడీలు, గ్రానైట్ పరిశ్రమలకు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. 450 కోట్ల వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధి బకాయిలను వెంటనే విడుదల చేయాలని జైట్లీని విజ్ఞప్తి చేశారు. ఫ్లైఓవర్లు , స్కైవేస్ నిర్మాణం కోసం కంటోన్మెంట్ పరిధిలోని భూముల బదిలీ, FRBM పరిమితి 3.25 నుంచి 3.5 శాతానికి పెంచడంపై కూడా చర్చించారు. తమ విజ్ఞప్తులకు జైట్లీ సానుకూలంగా స్పందించారని కేటీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









