జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరా-మంత్రి కేటీఆర్
- June 20, 2017
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ప్రభుత్వ పథకాలైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో పాటు బీడీలు, గ్రానైట్ పరిశ్రమలకు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. 450 కోట్ల వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధి బకాయిలను వెంటనే విడుదల చేయాలని జైట్లీని విజ్ఞప్తి చేశారు. ఫ్లైఓవర్లు , స్కైవేస్ నిర్మాణం కోసం కంటోన్మెంట్ పరిధిలోని భూముల బదిలీ, FRBM పరిమితి 3.25 నుంచి 3.5 శాతానికి పెంచడంపై కూడా చర్చించారు. తమ విజ్ఞప్తులకు జైట్లీ సానుకూలంగా స్పందించారని కేటీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







