ప్రపంచ యోగ సందర్భంగా దేశవ్యాప్తంగా 74ప్రధాన నగరాల్లో ఒకే సమయంలో యోగా
- June 20, 2017
దేశవ్యాప్తంగా 74ప్రధాన నగరాల్లో 74 మంత్రులతో ఒకే సమయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూన్21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని 2015వ సంవత్సరం నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానితో పాటు యోగాలో పాల్గొంటున్న పలువురి ప్రముఖుల వివరాలిలా ఉన్నాయి. భాజపా అధ్యక్షుడు అమిత్షా అహ్మదాబాద్లో, హోం మంత్రి రాజ్నాథ్సింగ్ హిమాచల్ప్రదేశ్లోని సుజాన్పూర్ తిహ్రా నగరంలో, కేంద్ర మంత్రి వెంకయ్య దిల్లీలో పాల్గొనున్నారు. కాగా మిగతా కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, స్మృతీ ఇరానీ, ధర్మేంద్ర ప్రదాన్, పీయూష్ గోయెల్లు వరుసగా పట్నా, నాగ్పూర్, ఛండీగఢ్, కొచ్చి, భువనేశ్వర్, విశాఖపట్నంలలో పాల్గొనున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









