ప్రపంచ యోగ సందర్భంగా దేశవ్యాప్తంగా 74ప్రధాన నగరాల్లో ఒకే సమయంలో యోగా
- June 20, 2017
దేశవ్యాప్తంగా 74ప్రధాన నగరాల్లో 74 మంత్రులతో ఒకే సమయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూన్21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని 2015వ సంవత్సరం నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానితో పాటు యోగాలో పాల్గొంటున్న పలువురి ప్రముఖుల వివరాలిలా ఉన్నాయి. భాజపా అధ్యక్షుడు అమిత్షా అహ్మదాబాద్లో, హోం మంత్రి రాజ్నాథ్సింగ్ హిమాచల్ప్రదేశ్లోని సుజాన్పూర్ తిహ్రా నగరంలో, కేంద్ర మంత్రి వెంకయ్య దిల్లీలో పాల్గొనున్నారు. కాగా మిగతా కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, స్మృతీ ఇరానీ, ధర్మేంద్ర ప్రదాన్, పీయూష్ గోయెల్లు వరుసగా పట్నా, నాగ్పూర్, ఛండీగఢ్, కొచ్చి, భువనేశ్వర్, విశాఖపట్నంలలో పాల్గొనున్నారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









