జులై 1 వ తేదీ నుంచి అమలులోకి రానున్న బహిరంగ పని నిషేధం
- June 21, 2017
నిప్పులు కురుస్తున్న వేసవి వేడిలో బహిరంగ పని నిషేధ కార్యక్రమంలో రెండునెలల పాటు నిషేధం జూలై 1 వ తేదీ నుంచి అమలులోకి రానుంది. వార్షిక నిషేధంలో భాగంగా మధ్యాహ్నం నుంచి సాయంతరం 4 గంటల కాయలం మధ్యలో బహిరంగ పనులను నిషేధించబడతాయి. బహిరంగ మధ్యాహ్నం పనిని నిషేధిస్తూ 2013 మే 3 న మంత్రివర్గ శాసనం అమలు పర్యవేక్షణ ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు జరిగాయి కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ.మంత్రి జమీల్ హుమాదాన్ ప్రకటించారు. అన్ని ప్రైవేటు కంపెనీలను పని నిషేధానికి అమలకు అనుగుణంగా వ్యవహరించాలని కార్మికులను కాపాడటానికి, వేసవిలో ఉష్ణ ఒత్తిడి, వడదెబ్బ మరియు ప్రాణాంతక ప్రమాదాల నుండి నివారించడానికి కార్మికుల భద్రతకు భరోసా కల్పించాలని ప్రైవేటు కంపెనీలను కోరారు. ఈ పని నిషేధం అమలు విషయంలో ఉల్లంఘనకు పాల్పడిన వారికి మూడు నెలల వరకు జైలు శిక్ష విధించనున్నారు. లేదా 500 బహేరిన్ దినార్లు నుండి 2000 బహేరిన్ దినార్ల వరకు జరిమానా విధించనున్నారు.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







