రానా నటించిన 'నేనే రాజు..' ట్రైలర్ వస్తోంది
- June 21, 2017
రానా దగ్గుబాటి కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. తేజ దర్శకుడు. కాజల్ కథానాయిక. ఈ చిత్రం ట్రైలర్ను జూన్ 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్కు విశేష స్పందన లభించింది. రానా నటనను ప్రశంసిస్తూ పలువురు సినీ ప్రముఖులు సోషల్మీడియాలో ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో చిత్రంపై అంచనాలు పెరిగాయి.
సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై 'నేనే రాజు నేనే మంత్రి'ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. కేథరిన్ చిత్రంలో మరో కథానాయికగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట









