ఈద్ అల్ ఫిత్ర్ సెలవుల కోసం సర్కులర్ జారీ చేసిన ప్రీమియర్
- June 21, 2017
బహ్రెయిన్:ఈద్ అల్ ఫిత్ర్ సందర్భంగా మూడు రోజుల పాటు అధికారిక సెలవులను ప్రధాన మంత్రి శ్రీశ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఒక సర్కులర్ జారీ చేశారు. ఆ మేరకు రాజ్యంలోని వివిధ మంత్రివర్గ శాఖలు , ప్రభుత్వ డైరెక్టర్లు మరియు సంస్థలు ఈద్ అల్ ఫిత్ర్ (1 వ షవ్వాల్ 1438 హెచ్ ) మొదటి రోజు మరియు తర్వాత రెండు రోజుల వరకు మూసివేయబడతాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









