వచ్చే నెలలో శ్రీలంకతో భారత్ 3 టెస్టులు, 5 వన్డేలు
- June 22, 2017
వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. జూలై 21 నుంచి సెప్టెంబరు 6 వరకు జరిగే ఈ పర్యటనలో భారత్ మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. విండీస్ నుంచి తిరిగి వచ్చాక 10 రోజులు విశ్రాంతి తీసుకొని శ్రీలంకకు భారత జట్టు వెళుతుంది.షెడ్యూల్: తొలి టెస్టు: జూలై 26–30, క్యాండీలో; రెండో టెస్టు: ఆగస్టు 4–8, గాలెలో; మూడో టెస్టు: ఆగస్టు 12–16, కొలంబోలో; తొలి వన్డే: ఆగస్టు 20న, కొలంబోలో; రెండో వన్డే: ఆగస్టు 24న, దంబుల్లాలో; మూడో వన్డే: ఆగస్టు 27న, పల్లెకెలెలో; నాలుగో వన్డే: ఆగస్టు 30న, పల్లెకెలెలో; ఐదో వన్డే: సెప్టెంబరు 3న, కొలంబోలో; టి20: సెప్టెంబరు 6న.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్







