వచ్చే నెలలో శ్రీలంకతో భారత్ 3 టెస్టులు, 5 వన్డేలు
- June 22, 2017
వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. జూలై 21 నుంచి సెప్టెంబరు 6 వరకు జరిగే ఈ పర్యటనలో భారత్ మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. విండీస్ నుంచి తిరిగి వచ్చాక 10 రోజులు విశ్రాంతి తీసుకొని శ్రీలంకకు భారత జట్టు వెళుతుంది.షెడ్యూల్: తొలి టెస్టు: జూలై 26–30, క్యాండీలో; రెండో టెస్టు: ఆగస్టు 4–8, గాలెలో; మూడో టెస్టు: ఆగస్టు 12–16, కొలంబోలో; తొలి వన్డే: ఆగస్టు 20న, కొలంబోలో; రెండో వన్డే: ఆగస్టు 24న, దంబుల్లాలో; మూడో వన్డే: ఆగస్టు 27న, పల్లెకెలెలో; నాలుగో వన్డే: ఆగస్టు 30న, పల్లెకెలెలో; ఐదో వన్డే: సెప్టెంబరు 3న, కొలంబోలో; టి20: సెప్టెంబరు 6న.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









