వచ్చే నెలలో శ్రీలంకతో భారత్ 3 టెస్టులు, 5 వన్డేలు
- June 22, 2017
వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. జూలై 21 నుంచి సెప్టెంబరు 6 వరకు జరిగే ఈ పర్యటనలో భారత్ మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. విండీస్ నుంచి తిరిగి వచ్చాక 10 రోజులు విశ్రాంతి తీసుకొని శ్రీలంకకు భారత జట్టు వెళుతుంది.షెడ్యూల్: తొలి టెస్టు: జూలై 26–30, క్యాండీలో; రెండో టెస్టు: ఆగస్టు 4–8, గాలెలో; మూడో టెస్టు: ఆగస్టు 12–16, కొలంబోలో; తొలి వన్డే: ఆగస్టు 20న, కొలంబోలో; రెండో వన్డే: ఆగస్టు 24న, దంబుల్లాలో; మూడో వన్డే: ఆగస్టు 27న, పల్లెకెలెలో; నాలుగో వన్డే: ఆగస్టు 30న, పల్లెకెలెలో; ఐదో వన్డే: సెప్టెంబరు 3న, కొలంబోలో; టి20: సెప్టెంబరు 6న.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







