అల్-సలేమి సమీపంలో పశుగ్రాసం దగ్ధం..అదుపులోనికి వచ్చిన మంటలు
- June 22, 2017
కిలోమీటరుకు పైగా పశుగ్రాస బీడులు వ్యాపించి ఉన్న ఓ బహిరంగ ప్రదేశంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అల్-సలేమి జాతీయ రహదారిలో ఒకటైన ఈ ప్రాంతంలో రాత్రి మంటలు అదుపు చేయబడినట్లు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ బుధవారం ప్రకటించింది. అల్-జహ్రా, అల్-అర్దియ మరియు అల్-సలేమిల నుండి ఫైర్ ఇంజిన్లు ఆ ప్రాంతానికి చేరుకొని ఎగిసిపడుతున్న మంటలను ఎంతో శ్రమించి నియంత్రణలోనికి తీసుకువచ్చారు. దాదాపు 7,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో తగలబడుతున్న అగ్నికీలలతో సిబ్బంది పెద్ద యుద్ధం చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో నష్టం కేవలం పశుగ్రాసమేనని, ఏ ఒక్కరు గాయాల బారిన పడలేదని లేవని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









