అల్-సలేమి సమీపంలో పశుగ్రాసం దగ్ధం..అదుపులోనికి వచ్చిన మంటలు
- June 22, 2017
కిలోమీటరుకు పైగా పశుగ్రాస బీడులు వ్యాపించి ఉన్న ఓ బహిరంగ ప్రదేశంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అల్-సలేమి జాతీయ రహదారిలో ఒకటైన ఈ ప్రాంతంలో రాత్రి మంటలు అదుపు చేయబడినట్లు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ బుధవారం ప్రకటించింది. అల్-జహ్రా, అల్-అర్దియ మరియు అల్-సలేమిల నుండి ఫైర్ ఇంజిన్లు ఆ ప్రాంతానికి చేరుకొని ఎగిసిపడుతున్న మంటలను ఎంతో శ్రమించి నియంత్రణలోనికి తీసుకువచ్చారు. దాదాపు 7,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో తగలబడుతున్న అగ్నికీలలతో సిబ్బంది పెద్ద యుద్ధం చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో నష్టం కేవలం పశుగ్రాసమేనని, ఏ ఒక్కరు గాయాల బారిన పడలేదని లేవని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







