ఆల్ నూరి మసీదును ధ్వంసం చేసిన ఐసిస్ ఉగ్రవాదులు
- June 23, 2017ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిన గ్రాండ్ ఆల్ నూరి మసీదును సైన్యం ధ్వంసం చేసింది. ఐసిస్ పురుడుపోసుకున్న మోసుల్ నగరంలోని చారిత్రక మసీదుపై దాడిచేసినట్లు ఇరాక్ మిలటరీ వెల్లడించింది. 2014లో ఐసిస్ అధినేత అబుబకర్ ఆల్ బాగ్దాది ఈ మసీదునుంచే కాలిఫత్ చట్టాన్నిఅమలుచేస్తామని ప్రకటించాడు. 45మీటర్ల ఎత్తైన ఈ మినార్ పై నల్లజెండాలను ఎగురవేసి తమ ప్రత్యేక సామ్రాజ్యంగా ప్రకటించుకుంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ. ఇస్లామిక్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ మాత్రం అమెరికా వైమానిక దాడిలో మసీదు దెబ్బతిన్నదని ప్రకటించగా.. అమెరికా సైన్యం దాన్ని ఖండించింది.
తాజా వార్తలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం