తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవి కుటుంబం

- June 25, 2017 , by Maagulf
తిరుమలలో  శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవి కుటుంబం

బాలీవుడ్ మూవీ మామ్ ప్రమోషన్ లో భాగంగా అతిలోక సుందరి తెలుగు రాష్ర్టాలలోని నగరాలో పర్యటిస్తున్నది.. దీనిలో భాగంగా తిరుపతిలో ఆమె గత రాత్రి జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది.. అనంతరం ఆమె నేటి తెల్లవారుఝామున తిరుమలకు చేరుకున్నారు.. అనంతరం భర్త బోనీ కపూర్ తో కలసి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. ఆలయానికి చేరుకున్న శ్రీదేవి దంపతులకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు.. దర్శనానంతరం స్వామి వారి ప్రసాదాన్ని, శేష వస్త్రాన్ని వారికి అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com