తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవి కుటుంబం
- June 25, 2017బాలీవుడ్ మూవీ మామ్ ప్రమోషన్ లో భాగంగా అతిలోక సుందరి తెలుగు రాష్ర్టాలలోని నగరాలో పర్యటిస్తున్నది.. దీనిలో భాగంగా తిరుపతిలో ఆమె గత రాత్రి జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది.. అనంతరం ఆమె నేటి తెల్లవారుఝామున తిరుమలకు చేరుకున్నారు.. అనంతరం భర్త బోనీ కపూర్ తో కలసి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. ఆలయానికి చేరుకున్న శ్రీదేవి దంపతులకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు.. దర్శనానంతరం స్వామి వారి ప్రసాదాన్ని, శేష వస్త్రాన్ని వారికి అందజేశారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు