తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవి కుటుంబం
- June 25, 2017
బాలీవుడ్ మూవీ మామ్ ప్రమోషన్ లో భాగంగా అతిలోక సుందరి తెలుగు రాష్ర్టాలలోని నగరాలో పర్యటిస్తున్నది.. దీనిలో భాగంగా తిరుపతిలో ఆమె గత రాత్రి జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది.. అనంతరం ఆమె నేటి తెల్లవారుఝామున తిరుమలకు చేరుకున్నారు.. అనంతరం భర్త బోనీ కపూర్ తో కలసి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. ఆలయానికి చేరుకున్న శ్రీదేవి దంపతులకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు.. దర్శనానంతరం స్వామి వారి ప్రసాదాన్ని, శేష వస్త్రాన్ని వారికి అందజేశారు.
తాజా వార్తలు
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం









