తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవి కుటుంబం
- June 25, 2017
బాలీవుడ్ మూవీ మామ్ ప్రమోషన్ లో భాగంగా అతిలోక సుందరి తెలుగు రాష్ర్టాలలోని నగరాలో పర్యటిస్తున్నది.. దీనిలో భాగంగా తిరుపతిలో ఆమె గత రాత్రి జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది.. అనంతరం ఆమె నేటి తెల్లవారుఝామున తిరుమలకు చేరుకున్నారు.. అనంతరం భర్త బోనీ కపూర్ తో కలసి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. ఆలయానికి చేరుకున్న శ్రీదేవి దంపతులకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు.. దర్శనానంతరం స్వామి వారి ప్రసాదాన్ని, శేష వస్త్రాన్ని వారికి అందజేశారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా









