క్వెట్టాలో తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్
- June 25, 2017పాకిస్థాన్ కు పశ్చిమంగా ఉన్న క్వెట్టాలో పోలీసుల తనిఖీ కేంద్రంపై జరిగిన తీవ్రవాద దాడిని బహ్రెయిన్ బలంగా ఖండించింది.ఈ ఘటనలో పోలీసులతో సహా అనేక మంది ప్రజలు చనిపోయారు. తీవ్రవాదుల చర్యలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కోరుకొంటున్నదని తెలిపింది. పాకిస్తాన్ ప్రభుత్వంకు బాధిత కుటుంబాలు మరియు బంధువులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. బహ్రెయిన్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్థాన్ తో తోడుగా నిలుస్తుంది, భద్రత, శాంతిని బలపరిచే ప్రయత్నాలకు తన మద్దతుని ఇస్తుందని పేర్కొంది .
తాజా వార్తలు
- ఏప్రిల్ 22న పదవ తరగతి ఫలితాలు విడుదల
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం