క్వెట్టాలో తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్

- June 25, 2017 , by Maagulf
క్వెట్టాలో తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్

పాకిస్థాన్ కు పశ్చిమంగా ఉన్న క్వెట్టాలో పోలీసుల తనిఖీ కేంద్రంపై జరిగిన తీవ్రవాద దాడిని బహ్రెయిన్ బలంగా ఖండించింది.ఈ ఘటనలో పోలీసులతో సహా అనేక మంది ప్రజలు చనిపోయారు. తీవ్రవాదుల చర్యలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ  కోరుకొంటున్నదని తెలిపింది. పాకిస్తాన్ ప్రభుత్వంకు  బాధిత కుటుంబాలు మరియు బంధువులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. బహ్రెయిన్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్థాన్ తో తోడుగా నిలుస్తుంది, భద్రత, శాంతిని బలపరిచే ప్రయత్నాలకు తన మద్దతుని ఇస్తుందని పేర్కొంది .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com