సెప్టెంబర్ 21న విడుదల కానున్న 'జై లవకుశ'
- June 25, 2017
హైదరాబాద్: బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న జై లవకుశ విడుదల తేదీని ఖరారు చేశారు. సెప్టెంబర్ 21న సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్రాం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జై లవకుశలో ఎన్టీఆర్ త్రిపాత్రాభియనం చేస్తున్నారు. జులై మొదటివారంలో టీజర్ రిలీజ్ చేస్తారు. ఈమధ్యే విడుదలైన ఫస్ట్లుక్ ఆకట్టుకుంది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









