కోనసీమ షూటింగ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న 'రంగస్థలం'
- June 26, 2017
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం 'రంగస్థలం 1985'. సమంత కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ స్వరాలు సమకూరుస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాజమండ్రిలోని పలు అందమైన లొకేషన్లలో ఈ చిత్రం చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ షూటింగ్ షెడ్యూల్ను తాజాగా పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా రామ్చరణ్ గ్రామస్థులను పలకరిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. యూనిట్ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ఇందులో రామ్ చరణ్, సమంత మునుపెన్నడూ ప్రేక్షకులు చూడని విధంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి 'రంగస్థలం 1985'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









