కోనసీమ షూటింగ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న 'రంగస్థలం'
- June 26, 2017
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం 'రంగస్థలం 1985'. సమంత కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ స్వరాలు సమకూరుస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాజమండ్రిలోని పలు అందమైన లొకేషన్లలో ఈ చిత్రం చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ షూటింగ్ షెడ్యూల్ను తాజాగా పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా రామ్చరణ్ గ్రామస్థులను పలకరిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. యూనిట్ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ఇందులో రామ్ చరణ్, సమంత మునుపెన్నడూ ప్రేక్షకులు చూడని విధంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి 'రంగస్థలం 1985'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







