రెసిడెంట్స్ కోసం ఫన్ ఫిల్డ్ వీకెండ్ ఎదురుచూస్తోంది
- June 30, 2017
దోహా ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్ (డిఇసిసి)లో సమ్మర్ ఎంటర్టైన్మెంట్ సిటీ సందర్శకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధంగా వుంది. ప్రతి వారం కొత్తగా కనీసం రెండు షోస్తో లైవ్ ఎంటర్టైన్మెంట్ని సందర్శకులకు అందిస్తోంది. ఈ వారం బాలీవుడ్ థీమ్తో ఎంటర్టైన్మెంట్ షోస్ని ఏర్పాటు చేస్తున్నామని క్యు స్పోర్ట్స్ ఫౌండర్ మరియు సిఇఓ అదిల్ అహ్మద్ చెప్పారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆయన. ఖతార్ టూరిజంతో కలిసి క్యు స్పోర్ట్స్ నాలుగో ఎడిషన్ ఈవెంట్ని నిర్వహిస్తోంది. అంతర్జాతీయ స్థాయి ఎంటర్టైన్మెంట్ విభాగాల్ని పరిచయం చేయడంలో క్యు స్పోర్ట్స్ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సందర్శకులకు అత్యద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఈ ఈవెంట్లో దొరుకుతుంది. ఫుడ్ కోర్ట్, అలాగే స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ ఇలా చాలా అంశాలు సందర్శకులకోసం ఎదురుచూస్తున్నాయి. అమ్యూజ్మెంట్ పార్క్ రైడ్స్, ఇంటరాక్టివ్ గేమ్స్ వంటివి కూడా కొలువుదీరాయిక్కడ.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









